February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చేర్యాల పట్టణ, చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల చెందిన ప్రజలు,నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లతో ర్యాలీగా వెళ్ళి సిద్దిపేట కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లినారు.ఈ సందర్భంగా జెఏసీ చైర్మన్ వకుళా భరణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిఎం రెవెంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వెంటనే చేర్యాల ను రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో బారి ఎత్తున ఉద్యమాన్ని చేసి డివిజన్ ను సాదించుకునెంత వరకు ఈ పోరాటాన్ని ఇంకా ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్,బీజేపీ,సీపీఎం,టిడిపి,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

Related posts

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో ఉచిత వైద్య శిబిరం ఆర్ వి ఆర్ హాస్పిటల్ డాక్టర్ సాహితీ 

TNR NEWS

భక్తిభావంతోనే శాంతియుత సమాజం నెలకొంటుంది  18వ పడి నారీ కాయల తోకల సైదులు గురుస్వామి

TNR NEWS

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పొనుగోటి రంగా ఎన్నిక 

TNR NEWS

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS