Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు మల్లికార్జున్ కరిగే దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గురువారం తీయ జనతా పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు అయినటువంటి మల్లికార్జున కరిగే భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళాను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హిందువుల మనోభావాలను కించపరస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు హిందువులు పవిత్రంగా విశ్వసించే మహా కుంభమేళపై మల్లికార్జున్ కార్గే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంతో మండల కేంద్రంలో మల్లికార్జున్ కార్గే దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. హిందూ సమాజం అన్ని మతాల వర్గాల వారికి గౌరవం ప్రాధాన్యతిస్తుందని. అలాంటి హిందూ మతాన్ని, మత సాంప్రదాయాలను అగౌరపరిస్తే పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేప్పావా తుకారం డిస్టిక్ సెక్రెటరీ కృష్ణ పటేల్ ఓబీసీ జుక్కల్ కాన్స్టెన్సీ కన్వీనర్ సంతోష్ తులవర్ బాలకిషన్ కంచన్ యాదవ్ మండల యూత్ ప్రెసిడెంట్ గడ్డి వార్ తుకారాం శంకురంజన్న గోపన్ శివాజీ రాజు తమేవార్ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*

TNR NEWS

కేసీఆర్‌ రైతుబంధు.. రేవంత్‌ రాబందు! కాంగ్రెస్‌ అంటే మోసం, దగా, నయవంచన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

TNR NEWS

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

TNR NEWS

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS