Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

  • పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్

 

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో గ్రామంలో మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను దిగ్విజయంగా నిర్వహించేందుకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి ప్రజలందరికి ఆహ్వానం పలికే కార్యక్రమం నిర్వహించారు. అలానే సమన్వయ కర్తలుగా జనసేన ఆవిర్భావ సభ కమిటీకు ఇన్చార్జిగా  పి.వి.ఎస్ రాజు మరియు దాసరి రాజు లని నియమించడం జరిగింది. అందులో భాగంగా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో పర్యటించి అక్కడి వారి అందర్నీ ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా  పిఠాపురం  జనసేన పార్టీ బీసీ నాయకులు నక్క బద్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి, జోడా శ్రీను,  వారికి మద్దతుగా జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

Reporter James Chinna

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలి

Dr Suneelkumar Yandra