Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

  • పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్

 

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో గ్రామంలో మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను దిగ్విజయంగా నిర్వహించేందుకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి ప్రజలందరికి ఆహ్వానం పలికే కార్యక్రమం నిర్వహించారు. అలానే సమన్వయ కర్తలుగా జనసేన ఆవిర్భావ సభ కమిటీకు ఇన్చార్జిగా  పి.వి.ఎస్ రాజు మరియు దాసరి రాజు లని నియమించడం జరిగింది. అందులో భాగంగా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో పర్యటించి అక్కడి వారి అందర్నీ ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా  పిఠాపురం  జనసేన పార్టీ బీసీ నాయకులు నక్క బద్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి, జోడా శ్రీను,  వారికి మద్దతుగా జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

వినియోగదారుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dr Suneelkumar Yandra

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

Dr Suneelkumar Yandra

డాక్టర్ గజరావు సీతారామ స్వామి సేవలు చిరస్మరణీయం

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS

నాటు సారా స్వాధీనం – ముగ్గురు అరెస్టు

Dr Suneelkumar Yandra