Tnrnews.in
తెలంగాణరాజకీయం

గులాబీ జెండా ప్రజలకు అండ  ఏప్రిల్ 27 చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం చలో వరంగల్ పోస్టర్ను మాజీ ఎంపీపీ లింగాల నిర్మల నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది గులాబీ జెండాయనని పేర్కొన్నారు.

లక్షలాదిగా తరలివెళదాం

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దా మన్నారు. ఈ నెల టిఆర్ఎస్ రజదోత్సవ మహాసభలకు బెజ్జంకి మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని రసమయి బాలకిషన్ కోరాడు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కనగండ్ల తిరుపతి, మాజీ ఎంపీపీ లింగాల నిర్మల, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, ఎలా శేఖర్ బాబు, శంభు పెద్ద లింగారావు, తిప్పారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 

TNR NEWS

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS

బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS