Tnrnews.in
తెలంగాణ

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

ముస్తాబాద్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల యజమాన్యం తన ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం. చేస్తున్నారని ఏ ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులతో కలిసి పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న సేవా కేంద్రం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాల యజమాన్యం తన సొంత ఇంట్లో పాఠశాల నడుపుతూ అనుమతులు లేకుండా ఓ సేవా కేంద్రంలో పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు బుక్కులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడని.

సంబంధిత విద్య అధికారులు వెంటనే

స్పందించి పాఠశాలను యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆని

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ డిమాండ్. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెతుకు అజయ్, నాయకులు అభి పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Harish Hs

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

TNR NEWS

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల సంబరాలు

TNR NEWS

డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి

Harish Hs

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

Harish Hs