Tnrnews.in
తెలంగాణ

జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్ 19 టోర్నమెంట్లో అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించి జాతీయస్థాయిలోఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పిఈటీ శివరంజని మాట్లాడుతూ జోయల్ శ్యామ్ సెపక్ తక్రా క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించి దేశానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

TNR NEWS

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

భక్తిభావంతోనే శాంతియుత సమాజం నెలకొంటుంది  18వ పడి నారీ కాయల తోకల సైదులు గురుస్వామి

TNR NEWS