Tnrnews.in
తెలంగాణ

జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్ 19 టోర్నమెంట్లో అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించి జాతీయస్థాయిలోఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పిఈటీ శివరంజని మాట్లాడుతూ జోయల్ శ్యామ్ సెపక్ తక్రా క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించి దేశానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి

TNR NEWS

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

Harish Hs

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS

గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి

Harish Hs

రక్తదాతలను సన్మానించిన గుండెపంగు రమేష్

TNR NEWS