January 19, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

 

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి కట్టెలు తీసుకువచ్చి చితికి కాల్చాల్సి ఉంటది,కానీ అటవీ అధికారులు మాత్రం కట్టెల కోసం ససేమిరా అంటున్నారు.కట్టెలు దొరకడం కష్టంగా మారింది. దీని కోసం గత ప్రభుత్వ స్మశాన వాటికలు నిర్మించినప్పటికి కరెంట్ సౌకర్యం లేక నిరూపయోగంగా మారింది. శ్మశాన వాటికలు ఉండి కూడా లాభం లేక పోయిందని గ్రామీన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ చూపి విద్యుత్ సరఫరా చేసి శ్మశాన వాటికలను ఉపయోగం లోకి తీసుకొని రావాలని కోరుతున్నారు.

Related posts

సాయం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు   ప్రాణాపాయాలతో పోరాడుతున్న వీరమ్మ   సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

TNR NEWS

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS