Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

 

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి కట్టెలు తీసుకువచ్చి చితికి కాల్చాల్సి ఉంటది,కానీ అటవీ అధికారులు మాత్రం కట్టెల కోసం ససేమిరా అంటున్నారు.కట్టెలు దొరకడం కష్టంగా మారింది. దీని కోసం గత ప్రభుత్వ స్మశాన వాటికలు నిర్మించినప్పటికి కరెంట్ సౌకర్యం లేక నిరూపయోగంగా మారింది. శ్మశాన వాటికలు ఉండి కూడా లాభం లేక పోయిందని గ్రామీన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ చూపి విద్యుత్ సరఫరా చేసి శ్మశాన వాటికలను ఉపయోగం లోకి తీసుకొని రావాలని కోరుతున్నారు.

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Harish Hs

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ బాయ్స్ హాస్టల్స్ సందర్శన నూతన మెను అమలు చేయాలి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవి, తిరుపతి డిమాండ్

TNR NEWS

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

ఘనంగా హోలీ సంబరాలు

TNR NEWS

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

TNR NEWS