Tnrnews.in
తెలంగాణరాజకీయం

*మంథని లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవం*

మంథని లోని శివకిరణ్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నా సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.ముందుగా అన్ని అంగన్ వాడిలకు సంబంధించిన పిల్లలకి నూతన దుస్తులు,పర్నిచర్ పంపిణి చేసిన మంత్రి. అనంతరం సిఆర్ఆర్ 7 కోట్ల నిధులతో నిర్మించబోతున్న పీడబ్ల్యూ రోడ్డు మంథని మండలంలోని ఖానాపూర్ నుండి ఎల్ మడుగు వరకు డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు.ఈ కార్యక్రమములో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గోన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

పెన్షనర్ల సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Harish Hs

మండవ శాంతి కుమార్ మృతి-సిపిఎం పార్టీ కి తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS

ఆకుపాముల గ్రామం లో బడిబాట కార్యక్రమం

TNR NEWS