Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

 

జగిత్యాల జిల్లా కోరుట్ల,మెట్ పల్లి పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రాములు ఆధ్వర్యంలో మంగళవారం ” రౌడీ మేళ ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డిఎస్పి రాములు మాట్లాడుతూ..కోరుట్ల, మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు అందరికీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడవద్దని హెచ్చరించారు.చట్ట విరుద్ధ పనులు ఇసుక, భూవివాదల తాలుక పంచాయతీలు చేయకూడదని సూచించారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు.ఎవరైనా బెదిరింపులు చేస్తే పోలీసు వారికి తెలియజేయాలాని, పిర్యాదు దారుల వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు. కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ లలో 96 మంది రౌడీలు గా గుర్తించారు.అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు వారి ప్రస్తుత వివరాలను సేకరించి వారిపై నిఘా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు డిఎస్పి సూచించారు. ప్రతి నెల నేర చరిత్ర ఉన్న వారితో మాట్లాడతామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చీరంజీవి మరియు పోలీసులు ఉన్నారు.

Related posts

ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నేడు పాదయాత్ర  పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు…

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు……..  అందరికీ న్యాయం పొందే హక్కు రాజ్యాంగం కల్పించింది……  విద్యార్థులు నేరాల జోలికి వెళ్ళవద్దు…….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు……….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ…పి.శ్రీవాణి…

TNR NEWS

సి ఎం కప్ నిర్వహణ కోసం సమావేశం 

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

వైభవంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

TNR NEWS