Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

 

మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన బాసూజీ గంగారం అనే నాయకుడు చనిపోవడంతో ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్ శనివారం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పనిచేసిన ఒక ఉద్యమకారుడు చనిపోవడం బాధాకరమని పార్టీకి తీరని నష్టమని అన్నారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆకుల నగేష్, తిరుపతి గౌడ్ రత్నాకర్ రెడ్డి ,భీమయ్య ,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS

క్రీడాకారులను అభినందించిన రాజేష్

TNR NEWS

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

TNR NEWS

యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి

Harish Hs

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs