February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాల నందు శుక్రవారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ గవిని ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువులతల్లి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పునస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం అని అన్నారు. అదే విధంగా వారి యొక్క జీవిత చరిత్రను పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు జి ఉమ, దీప్తి, నిర్మల, బి ఉమ, అనూష విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లోక కళ్యాణమే అందరి అభిమతం ● సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

“సమయ సద్వినియోగంతో సత్ఫలితాలు”

Harish Hs