Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

పిఠాపురం, ఫిబ్రవరి 16 : పట్టణంలోని శనివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం (పాదగయా క్షేత్రం)లో దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖిదారుడు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షలో దేవస్థాన సిబ్బంది, సేవ సంఘల భక్తులు, పుర ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది చే హుండీలు లెక్కింపు చేశారు. హుండీ ఆదాయం రూ.11,61,650ల ఆదాయం హుండీల ద్వారా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కట్నాం జగన్మోహన్ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

Related posts

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ

త్రిపుర సుందరి కోనేరును స్వర్ణాంధ్ర పార్కుగా ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS