Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

కాకినాడ : విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ అప్ చార్జీల పేరిట చేసిన అధిక వసూళ్లలో ఏర్పడిన మిగులు మొత్తం  రూ.1,059 కోట్లు మేరకు ట్రూ డౌన్ ప్రాతిపదికగా ప్రతి నెల కరెంటు బిల్లుల్లో సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. విద్యుత్ టారిఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2024 వరకు ప్రతి నెల అదనంగా వసూలు చేసిన సొమ్మును ట్రాన్స్ కో డిస్కం ల ఖాతాల్లోకి జమ చేయడం కాకుండా విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకు చేర్చాలన్నారు. ఇప్పటికే చిరువ్యాపారులకు సైతం మినహాయింపు లేకుండా కరెంటు వాడకంలో పీక్ అవర్స్ టైమింగ్ తో అదనపు చార్జీలు పెంచడం గృహ వినియోగదారులకు అదనపు కిలోవాట్ వాడకంపై చార్జీలు వుండడం వలన భారాలు అధికంగా ఉన్నాయన్నారు. కరెంటు భారాలు వలన మార్కెట్ వస్తువుల ధరలు ఆహారపు రేట్లు విపరీతంగా పెరుగుతున్న దుస్థితి వుందన్నారు.

Related posts

పురపాలక దిక్సూచి ‘జ్యోతులసీతారామమూర్తి’ – 2025ఫిబ్రవరి 27న ప్రధమ వర్ధంతి

Dr Suneelkumar Yandra

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

TNR NEWS