Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్ ఖాళీ చేయాలంటూ కమిషనర్ తెలపడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ స్థలం ఖాళీ చేస్తే మార్కెట్ మీద బతికే వ్యాపారులు జీవనోపాధి కోల్పోతారని మార్కెట్ స్థలం తరలింపు నిలిపివేయాలని వ్యాపారులు కోరారు. అందరికీ అనువుగా ఉండే ఈ ప్రదేశంలోనే మార్కెట్ ను ఉంచాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక

Dr Suneelkumar Yandra

రేలంగి మరియు దువ్వ గ్రామాల్లో వ్యూహాత్మక ఆరోగ్య సేవలు

TNR NEWS

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం