Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమైతే ఉలేమా జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది , సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ , జమా తే ఇస్లామీ హింద్ కోదాడ అధ్యక్షులు ఖాజా మియా, లెక్చరర్ ఇస్మాయిల్ , మౌలాన హామీద్ ,గంధం పాండు,మైనారిటీ నాయకులు ఎస్దాని, బాజాన్ ,అలీ, ఖాసిం ,బాబా,గులాం సుభాని,డాక్టర్ ఇక్బాల్ కోదాడ పట్టణ ముస్లిం జేఏసీ ఇతర ప్రజ సంఘాల వారు పాల్గొన్నారు……….

Related posts

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS

ఆపరేషన్ సింధూరం అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు కోదాడ ప్రభాస ఆత్మీయ సమితి సభ్యులు

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS