May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమైతే ఉలేమా జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది , సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ , జమా తే ఇస్లామీ హింద్ కోదాడ అధ్యక్షులు ఖాజా మియా, లెక్చరర్ ఇస్మాయిల్ , మౌలాన హామీద్ ,గంధం పాండు,మైనారిటీ నాయకులు ఎస్దాని, బాజాన్ ,అలీ, ఖాసిం ,బాబా,గులాం సుభాని,డాక్టర్ ఇక్బాల్ కోదాడ పట్టణ ముస్లిం జేఏసీ ఇతర ప్రజ సంఘాల వారు పాల్గొన్నారు……….

Related posts

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

విద్యార్థులు శాస్త్రీయజ్ఞానం పెంపొందించుకోవాలి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. 

TNR NEWS

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs

వర్గల్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి

TNR NEWS

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs