Tnrnews.in
తెలంగాణ

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమైతే ఉలేమా జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది , సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ , జమా తే ఇస్లామీ హింద్ కోదాడ అధ్యక్షులు ఖాజా మియా, లెక్చరర్ ఇస్మాయిల్ , మౌలాన హామీద్ ,గంధం పాండు,మైనారిటీ నాయకులు ఎస్దాని, బాజాన్ ,అలీ, ఖాసిం ,బాబా,గులాం సుభాని,డాక్టర్ ఇక్బాల్ కోదాడ పట్టణ ముస్లిం జేఏసీ ఇతర ప్రజ సంఘాల వారు పాల్గొన్నారు……….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS