Tnrnews.in
తెలంగాణవిద్య

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

నెక్కొండ మండలంలోని బొల్లి కొండ గ్రామంలో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ను ఆ ఫౌండేషన్ డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథి గా వచ్చి, తెలంగాణా ఇంచార్జ్ కవితా రెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు, యువకులు గ్రామ ప్రజలు తమ నైపుణ్యలను మెరుగుపరుచుకునే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి అని అన్నారు,ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాంబయ్య, అశోక్, సామాజిక కార్యకర్త రమేష్ నాయక్, రాములు, యూత్ అధ్యక్షులు బాణోత్ సంతోష్, , రమేష్, , బాబర్, నాటా, గోపి, యాకు, సురేష్, పవన్ కల్యాణ్, రాంచంద్రు, గ్రామ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

TNR NEWS

పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే…?

TNR NEWS

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs