Tnrnews.in
తెలంగాణవిద్య

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

నెక్కొండ మండలంలోని బొల్లి కొండ గ్రామంలో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ను ఆ ఫౌండేషన్ డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథి గా వచ్చి, తెలంగాణా ఇంచార్జ్ కవితా రెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు, యువకులు గ్రామ ప్రజలు తమ నైపుణ్యలను మెరుగుపరుచుకునే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి అని అన్నారు,ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాంబయ్య, అశోక్, సామాజిక కార్యకర్త రమేష్ నాయక్, రాములు, యూత్ అధ్యక్షులు బాణోత్ సంతోష్, , రమేష్, , బాబర్, నాటా, గోపి, యాకు, సురేష్, పవన్ కల్యాణ్, రాంచంద్రు, గ్రామ సిబ్బంది, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

ఘనంగా గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే సంబరాలు

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి

TNR NEWS

నిర్మల్ నగర్ లో ఘనంగా జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలు    – కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ

TNR NEWS