Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు

కుటుంబంలో తల్లిని తల్లిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటదని పలువురు బిజెపి నాయకులు అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో బూత్ అధ్యక్షులు సురేంద్ర బాబు అమ్మ హుస్సేనమ్మ ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయినారు ఆదివారం ఆమె దశదినకర్మలో పలువురు బిజెపి నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ బిజెపి పార్టీ బూత్ అధ్యక్షులు తల్లి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబానికి బిజెపి పార్టీ ఎప్పుడు అండగా ఉంటాదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరగని రాధాకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు, మల్లెబోయిన వెంకటేష్ బాబు, స్థానిక బిజెపి నాయకులు ఏసుబాబు, పున్నారావు, శివ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెట్ పల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ 

TNR NEWS

సీఎం ప్రారంభించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం మండిపడ్డ బిఆర్ఎస్ నేతలు

TNR NEWS

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS