Tnrnews.in
తెలంగాణ

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

 

చిలుకూరు మండలం న్యూస్ TNR NEWS

రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మండల విద్యాధికారి గురవయ్యకు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనను తెలియజేశారు. నేటి నుండి మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలను పాటిస్తామని అనంతరము మా డిమాండ్లను ప్రభుత్వము తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని చిలుకూరు ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి. సమగ్ర శిక్షణ రెగ్యులరైజ్ చేసి స్కేలు చెల్లించాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా ఆరోగ్య భీమా కల్పించాలని వారి డిమాండ్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేజ రెడ్డి స్పందన విజయనిర్మల కవిత రాధా ఝాన్సీ రాణి సుమలత మల్లె పంగు శ్రీనివాసరావు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు

Harish Hs

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

TNR NEWS

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS

యోగ మనిషి జీవనంలో మార్పు తెస్తుంది…సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్.

Harish Hs

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs