Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

 

పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు…

 

మణికి ముగ్గురు కుమారులు భార్య కాంతమ్మ మరియు రాముకి ఒక కుమార్తె భార్య కృష్ణమ్మ యున్నారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

నల్గొండ:- దామచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డుప్రమాదం..!

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

Harish Hs

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

TNR NEWS

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs