కామారెడ్డి
నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జేశ్వాంత్ గౌడ్ ఊరి వేసుకొని ఆత్మహత్య కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ మీ బాబు ఉరివేసున్నరని తల్లి తండ్రులకు తెలిపిన యాజమాన్యం దగ్గరలో నిజాంపేట్ హోలిస్టిక్ హాస్పిటల్ కి వైద్యం కోసం తీసుకెళ్లిన యాజమాన్య హోలిస్టిక్ వైద్యులు చనిపోయాడని చెప్పినట్టు సమాచారం.మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
