Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

  • దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని తాడ్వాయి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కలకోవ రోడ్డు ప్రైవేట్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాడ్వాయి గ్రామానికి చెందిన చిర్ర సైదులు పొలంలో పండిన వడ్లను ట్రాక్టర్లో తరలించి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగ తగిలి చిర్రా సైదులు (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

Related posts

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS

సాయం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు   ప్రాణాపాయాలతో పోరాడుతున్న వీరమ్మ   సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

TNR NEWS

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Harish Hs