Tnrnews.in
క్రైమ్ వార్తలు

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామానికి చెందిన గుంపుల కొమురమ్మ కొద్దిరోజులుగా దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ పిట్స వ్యాధి రావడంతో పక్షవాతం తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి సమీపంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి కుమారుడైన గుంపుల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి దీకొండ రమేష్ తెలిపినారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి

TNR NEWS

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs