Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

తుంగతుర్తి మండలం అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం ఇంకొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గాజుల రామయ్య(55)తండ్రి పుల్లయ్య ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

అగ్రికల్చర్ కళాశాలని కోదాడ నియోజకవర్గంలోని ఏర్పాటు చేయాలి

TNR NEWS

*నేటి నుండి సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలు….*   *ఏర్పాట్లు పూర్తిచేసిన ఆహ్వాన సంఘం…*   *నేడుబహిరంగ సభ….*   *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక…* 

TNR NEWS

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs