Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

చేవెళ్ల :

పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం బాకాపూర్ గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ (27) తండ్రి అంజయ్య 2017 లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బుధవారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టులో నేరం రుజువైంది. దీంతో అతడికి అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఆ కోర్టు న్యాయమూర్తి హరీశ తీర్పునిచ్చినట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు స్పెషల్‌ పీపీలుగా కుమలత, నరేష్ , ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా టీ స్వామి, శృతి కీర్తి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌గా బీ జంగయ్య, బ్రీఫింగ్ ఆఫీసర్లు గా యన్ పంకజ్ వసీ, బీ అలివేలు వసీ, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, పీసీలు ఆర్ దయాకర్ రెడ్డి, జీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

Harish Hs

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

Harish Hs

తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

నేడు జరగబోయే రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలి.. పొనుగోటి రంగా… జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యాపేట…

TNR NEWS