Tnrnews.in
తెలంగాణ

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని పేదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు బలకిష్టప్ప, గ్రామ యువజన సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులమీదుగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీ కడుపుతో పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ఆకలిని తీర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యముతో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందం అన్నారు అలాగే ఈ బ్రేక్ ఫాస్ట్ ద్వారా విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో

ఉపాధ్యాయులు, పాఠశాల చెర్మెన్, గ్రామ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Harish Hs

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*

TNR NEWS

నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ*

TNR NEWS