Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో చేవెళ్ల మండల పరిధిలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు శివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో పిండి, నేతి దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందేలా 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని అంతారం గ్రామ పరిధిలో ఉన్న అమృత పంచాలింగేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల మహిళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు.

Related posts

మహిళలపై దాడులను ఆపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి

TNR NEWS

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

Harish Hs

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలమానపల్లి పోలీసుస్టేషన్ ను తనిఖీ…  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం… పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలి….

TNR NEWS