Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ జిల్లా, శుక్రవారం రోజున జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల సమాపంలోని భీముని పాదం జలపాతాన్ని సందర్శించారు. ఉన్నత అధికారులతో అభివృధి పై సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భీముని పాదం నుంచి జలధారగా వచ్చే నీటి ద్వారా, నిత్యం పర్యాటక ప్రాంతంగా ఉన్న జలపాత అభివృద్ధికి సహకరిస్తామని, లార్డ్ భీమా పాదాల మీద నీరు ప్రవహిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించేటప్పుడు నీరు ఇంద్రధనస్సు రంగులలో ప్రకాశిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ. ఎంపీడీఓ ఎర్ర వీరస్వామి , మండల రెవెన్యూ తహసిల్దార్ శ్వేతా, ఐ టి డి ఏ. ఇరిగేషన్, అగ్రికల్చర్, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS

నేడు జరగబోయే రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలి.. పొనుగోటి రంగా… జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యాపేట…

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..

TNR NEWS

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS