Tnrnews.in
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కలుకోవా మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్ రావు రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి గారు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిర శ్రీనివాస్ మాట్లాడుతూ మా 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఏ బి సి డి లు సాధించి అమలు చేసే దిశగా మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారికి కొండమీద గోవిందరావు గారికి బెజవాడ శ్రావణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారుతెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీరాష్ట్ర అధ్యక్షులు పెడమర్తి రవి గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవింద రావు గారికి రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ గారికి ధన్యవాదాలు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs

శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

ముగిసిన గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు

Harish Hs

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS

వర్షానికి కూలినా ఇంటి పైకప్పు

TNR NEWS