Tnrnews.in
తెలంగాణ

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో చేవెళ్ల మండల పరిధిలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు శివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో పిండి, నేతి దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందేలా 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని అంతారం గ్రామ పరిధిలో ఉన్న అమృత పంచాలింగేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల మహిళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.   ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి.  కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS