Tnrnews.in
తెలంగాణ

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో చేవెళ్ల మండల పరిధిలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని కొనగట్టు శివాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో పిండి, నేతి దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితాన్ని పొందేలా 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని అంతారం గ్రామ పరిధిలో ఉన్న అమృత పంచాలింగేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల మహిళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అనసూర్యమ్మ మరణం బాధాకరం… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs

తెలంగాణ దీపస్తంభం

TNR NEWS

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

TNR NEWS

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS