- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించే పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.

previous post