Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో కుటుంబ సర్వే 80 శాతం పూర్తయిందని మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 14,060 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 11,351 కుటుంబాలకు సర్వే జరిగిందని చెప్పారు. మరో రెండు రోజుల్లో 100% పూర్తయ్యే విధంగా చూస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండలంలోని గ్రామాలలో సర్వే పనులను వేగవంతం చేసి ప్రభుత్వ నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని, గ్రామాలలో సర్వే చేస్తున్న అధికారులకు ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తో పాటు స్థానిక పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి సంక్రాంతి ముగ్గులు చిహ్నం ….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs