Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనంతగిరి ఎంపీడీవో సుష్మ పరిశీలించారు. బుధవారం రైతులతో మాట్లాడి వివరాలు సేకరించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ… రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అంశాలను పాటిస్తూ,17% లోపు ఉన్న రైతుల ధాన్యంనీ వెంటనే కాంటాలు నిర్వహించల్లన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అందే సతీష్, ఆర్ ఐ లక్ష్మారెడ్డి, ఏఈవో వినోద్, సిఈవో నాగేశ్వరరావు, కార్యదర్శి అక్షయ తేజ, జొన్నల గడ్డ కోటేశ్వరరావు, సురేష్ తదితరుల పాల్గొన్నారు…

Related posts

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

TNR NEWS

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరిక… 

TNR NEWS

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

TNR NEWS

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS