కోదాడ మండల పరిధిలోని గుడిబండ ఉర్సులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులతో వచ్చిన ఓ బాలుడు కోనేరు వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.