Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ ‌పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు రాష్ట్రానికి హెల్ప్ లైన్ లాంటి వాళ్లు క్యాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. క్యాన్సర్ బారిన పడకుండా అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినారు. అనంతరం వైద్యశాల పరిసరాలను పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకి రెడ్డి సిపిఎం నాయకులు మొలకలపల్లి రాములు పోటు సీతారాములు, వైద్యశాల డాక్టర్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

TNR NEWS

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ పొందిన వారికి స్వేరోస్ సన్మానం

Harish Hs

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Harish Hs

నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు

Harish Hs

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs