Tnrnews.in
తెలంగాణ

ప్రతిష్టించిన చోటే గణేష్ ని నిమజ్జనం

కోదాడ పట్టణంలోని శివ సాయి నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.శుక్రవారం నిమజ్జనం సందర్భంగా మహిళలు కోలాటాలతో స్వామివారిని ఊరేగించారు. పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి, ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్…!

TNR NEWS

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్  ములకలపల్లి రాములు

TNR NEWS

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు

TNR NEWS