Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ దివాస్ సంధర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరం లో చాలా మంది యువకులు వారు రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు అని రక్త దానం చేసినవారు దేశం కోసం ధర్మం కోసం భారత మాత సేవలో సేవా సురక్ష సంస్కార్ భజ్ రంగ్ ధళ్ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ముందు వుంటుంది అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్దళ్ సంయోజక్ రంజిత్, సహ సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణ వంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు, ప్రణయ్, వినయ్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, రాజు సెట్ విజయభాస్కర్ ఉన్నారు.

Related posts

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS

సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం

Harish Hs

సీయం సహాయనిది చెక్కులు అంద చేసిన స్పీకర్

TNR NEWS

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS

చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు……..  అందరికీ న్యాయం పొందే హక్కు రాజ్యాంగం కల్పించింది……  విద్యార్థులు నేరాల జోలికి వెళ్ళవద్దు…….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు……….  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ…పి.శ్రీవాణి…

TNR NEWS