May 7, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ దివాస్ సంధర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరం లో చాలా మంది యువకులు వారు రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు అని రక్త దానం చేసినవారు దేశం కోసం ధర్మం కోసం భారత మాత సేవలో సేవా సురక్ష సంస్కార్ భజ్ రంగ్ ధళ్ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ముందు వుంటుంది అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్దళ్ సంయోజక్ రంజిత్, సహ సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణ వంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు, ప్రణయ్, వినయ్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, రాజు సెట్ విజయభాస్కర్ ఉన్నారు.

Related posts

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

TNR NEWS

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత… పెంచికల్ పేట్ మండలం ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS