Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ దివాస్ సంధర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరం లో చాలా మంది యువకులు వారు రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు అని రక్త దానం చేసినవారు దేశం కోసం ధర్మం కోసం భారత మాత సేవలో సేవా సురక్ష సంస్కార్ భజ్ రంగ్ ధళ్ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ముందు వుంటుంది అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్దళ్ సంయోజక్ రంజిత్, సహ సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణ వంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు, ప్రణయ్, వినయ్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, రాజు సెట్ విజయభాస్కర్ ఉన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Harish Hs

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS