Tnrnews.in
తెలంగాణ

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారు గుండ్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన మంగళవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సైకాలజిస్టుల సమావేశంలో రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ,ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు చదువు ఏకాగ్రతలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని రాజశేఖర్ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

Harish Hs

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

Harish Hs

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS

సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి

TNR NEWS