Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ

1) కోడిగుడ్లకు ప్రభుత్వం రూ॥ 5లు చెల్లిస్తుంటే మార్కెట్లో రూ॥ 8 లకు లభిస్తుంది. రూ॥3ల నష్టంతో విద్యార్థులకు అందించలేమని

ప్రభుత్వమే పూర్తిగా కోడిగుట్లను సరఫరా చేర్యాలని, 2) మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేనందున 2 కూరలతో భోజనాలు అందించలేమని, 3) మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ॥ 25లు చెల్లించాలని, 4) వంట కార్మికులకు తొలగించకుండా జి.ఓ. విడుదల చేర్యాలని, 5) ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ॥ 10వేల వేతనం వెంటనే చెల్లించాలని, 6) వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాదభీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Related posts

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

TNR NEWS

మహిళలు సామాజిక సమానత్వం సాధించాలి

TNR NEWS

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

ఆపదలో ఉన్నవారికోసం విజ్జన్నా యువసేన అండగా..మంచం పట్టిన యువకుడికి చేయూతనిచ్చిన వినోద్ రెడ్డి 

TNR NEWS