Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ

1) కోడిగుడ్లకు ప్రభుత్వం రూ॥ 5లు చెల్లిస్తుంటే మార్కెట్లో రూ॥ 8 లకు లభిస్తుంది. రూ॥3ల నష్టంతో విద్యార్థులకు అందించలేమని

ప్రభుత్వమే పూర్తిగా కోడిగుట్లను సరఫరా చేర్యాలని, 2) మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేనందున 2 కూరలతో భోజనాలు అందించలేమని, 3) మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ॥ 25లు చెల్లించాలని, 4) వంట కార్మికులకు తొలగించకుండా జి.ఓ. విడుదల చేర్యాలని, 5) ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ॥ 10వేల వేతనం వెంటనే చెల్లించాలని, 6) వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాదభీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Related posts

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

TNR NEWS

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS

బాబా సాహెబ్  డా “బి . ఆర్ .అంబేద్కర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళిలు

TNR NEWS

మొక్కుబడిగా సామాజిక తనిఖీ 

TNR NEWS

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS