Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ

1) కోడిగుడ్లకు ప్రభుత్వం రూ॥ 5లు చెల్లిస్తుంటే మార్కెట్లో రూ॥ 8 లకు లభిస్తుంది. రూ॥3ల నష్టంతో విద్యార్థులకు అందించలేమని

ప్రభుత్వమే పూర్తిగా కోడిగుట్లను సరఫరా చేర్యాలని, 2) మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు లేనందున 2 కూరలతో భోజనాలు అందించలేమని, 3) మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ॥ 25లు చెల్లించాలని, 4) వంట కార్మికులకు తొలగించకుండా జి.ఓ. విడుదల చేర్యాలని, 5) ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ॥ 10వేల వేతనం వెంటనే చెల్లించాలని, 6) వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాదభీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Related posts

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

జిల్లా పోలీస్ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

TNR NEWS

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs