Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను క్షేత్రస్థాయిలో కార్యదర్శులు సేకరిస్తున్నారు. ఇట్టి ప్రక్రియను సోమవారం అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత మల్యాల మండలంలో సందర్శించారు. కుల గణన సర్వేలో పొందుపరిచిన విధంగా లిస్టులో పేరు రాని అర్హులైన అభ్యర్థుల కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ కార్డులు,ఇతర వివరాలు సేకరించి ఉంచాలని ఆమె వారికి సూచించారు. ఈ సర్వేలో తాసిల్దార్ మునీందర్, ఎం పీ ఓ స్వాతి, ఆర్ ఐ రాణి, మల్యాల కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

TNR NEWS

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs

వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రచార రథయాత్ర. ఈనెల 11న బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమై రథయాత్ర.  ఆదివారం నవాబ్ పెట్ మండలం మీదుగా  వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.  మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ

TNR NEWS

ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ.  అన్న ప్రసాద వితరణ

TNR NEWS

అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

TNR NEWS

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS