Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..రైతులు తమ సమస్యలను దరఖాస్తుల్లో స్పష్టంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తుల్లో రైతులు వ్యక్తం చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో 117 మంది రైతులు దరఖాస్తులు అందేశారన్నారు.

Related posts

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

విద్యార్థులు శాస్త్రీయజ్ఞానం పెంపొందించుకోవాలి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. 

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ 

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

TNR NEWS