November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..రైతులు తమ సమస్యలను దరఖాస్తుల్లో స్పష్టంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తుల్లో రైతులు వ్యక్తం చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో 117 మంది రైతులు దరఖాస్తులు అందేశారన్నారు.

Related posts

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

TNR NEWS

సమగ్ర సర్వే చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

TNR NEWS

మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమే….  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

Harish Hs