Tnrnews.in
తెలంగాణ

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

 

సూర్యాపేట పట్టణంలో జరుగుచున్న సామజిక, ఆర్ధిక,విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు పట్టణ ప్రజలు సహకరించి ఎన్యుమరేటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలి అని మున్సిపల్ కమీషనర్ బి .శ్రీనివాస్ అన్నారు .ఈరోజు పట్టణంలోని వివిధ వార్డు లలో 39 వ వార్డులో జరుగుచున్న సర్వేను పరిశీలించి ఎన్యుమరేటర్లకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు,39 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ తమ వార్డ్ లో జరుగు చున్న సర్వే ను ఇల్లీలు తిరిగి కమీషనర్ తో కలిసి పరిశీలించారు .గృహయజమానులు తప్పని సరిగి తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు లు, వ్యవసాయ భూమి వున్న వారు ధరణి పాస్ పుస్తకములు దెగ్గర పెట్టుకొని సర్వే లో ఎంట్రీ చేయించుకోవాలి అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ,డీలింగ్ అస్సిటెంట్ గోపారపు రాజు, ఎన్యుమరేటర్లు, మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉచిత విద్యుత్ కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఇలా చేయండి

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు

TNR NEWS

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

TNR NEWS