Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

 

మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు

ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మల్యాల ఎస్సారెస్పీ కాల్వ దగ్గర పట్టుకున్నట్లు, వారి దగ్గర నుండి ఒక బైకు , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని విచారణ జరపగా రాజారాం గ్రామా నికి చెందిన శివరాత్రి రాజేశం, శివరాత్రి జగన్ గా గుర్తించినట్లు తెకిపారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఉన్నారు

Related posts

టిఎస్ జెఆర్జేసి లో కోదాడ విద్యార్థికి స్టేట్ 4వ ర్యాంకు

TNR NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన తాడువాయి గ్రామానికి జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

TNR NEWS