Tnrnews.in
తెలంగాణ

పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

 

చింతల మానేపల్లి మండలం లోని గూడెం చెక్ పోస్టు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్న ఏఎస్ఐ సూర్య దాస్ కానిస్టేబుల్ వెంకటేష్ నరేష్ తమ సొంత డబ్బులతో దుప్పట్లు కొనుగోలు చేసి గూడెం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులకు పంపిణీ చేశారు. శీతాకాలంలో దుప్పట్లు లేక పేదభివృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని వీరు సొంత డబ్బులు వెచ్చించి దుప్పట్లు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు కానిస్టేబుల్ వెంకటేష్ గతంలో కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుతం పోలీసులు విధులతోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడంతో వీరిని పలువురు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు

TNR NEWS

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS