Tnrnews.in
తెలంగాణ

*అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి మృతి* 

మోతె, నవంబర్5( TNR NEWS ) : కుక్కను తప్పియ్యబోయి కారు అదుపుతప్పి ఒకరి మృతి సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలోనీ సబ్ స్టేషన్ (ఈద్గా) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పోచవరం గ్రామానికి చెందిన అనపర్తి సాయిరాం(52),భార్య రాణి (38) ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు నుండి స్వగ్రామం పోచవరం గ్రామానికి టీ.ఎస్09ఈ.యస్0537 నంబర్ గల కారులో వెళ్తుండగా కారు కుక్కను తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టుకుంటూ సైడ్ కు చెట్ల పొదల్లోకి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్య రాణి అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతురాలు రాణి భర్త పోలీసు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

TNR NEWS

పేదలకు అండగా ప్రభుత్వం:జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  -తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS