Tnrnews.in
తెలంగాణ

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

 

రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి బి. రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోని విత్తన నిల్వలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులు లైసెన్స్ పొందిన దుకాణాల నుండే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తన రకం, సంబంధిత బిల్లును తీసుకొని బిల్లులను పంటకాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరచాలన్నారు.స్కీం ల పేరుట, బంపర్ డ్రా ల పేరుట అమ్మే విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు.విత్తన మొలక దశలో పూత దశలో పంటల ఎదుగుదల సరిగ్గా లేకపోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలన్నారు.

తక్కువ ధరకే విత్తనాలు వస్తున్నాయి కదా అని పక్కనే ఉన్న రాష్ట్రాల నుండి గానీ, ఒకవేళ వాళ్ళు బిల్ ఇచ్చినా కూడా చేయకూడదు, ఒకవేళ ఏదైనా పంట నష్టం జరిగితే పక్క రాష్ట్రాల నుండి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇప్పించడం కుదరదు అని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

TNR NEWS

ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఎం ఎల్ ఏ పద్మావతి జన్మదిన వేడుకలు

TNR NEWS

రవితేజ స్కూల్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS